రామాలయం ఈ ఓ గా బాధ్యతలు చేపట్టిన దామోదర్ రావు

by velandi.Saikiran |

భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామివారి దేవస్థానం నూతన కార్యనిర్వాహణాధికారిగా దామోదర్ రావు శుక్రవారం బాధ్యతలు

రామాలయం ఈ ఓ గా బాధ్యతలు చేపట్టిన దామోదర్ రావు
X

దిశ, భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామివారి దేవస్థానం నూతన కార్యనిర్వాహణాధికారిగా దామోదర్ రావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఈ ఓ గా విధులు నిర్వహించిన రమాదేవి వేములవాడ ఈ ఓ గా బదిలీ అయ్యారు. కాగా నూతన ఈ ఓ దామోదర్ రావు కు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ సిబ్బంది పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

Next Story