క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న పొంగులేటి

by Gopi |
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న పొంగులేటి
X

దిశ, పాల్వంచ: క్రిస్టమస్ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేటీపీఎస్ కాలనీ సీఎస్ఐ చర్చిలో ఉదయం 5 గంటల నుండి క్రిస్టియన్ సోదరి,సోదరులతోపాటు ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని క్రిస్టియన్ మత పెద్దలకు, క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశాడు. అనంతరం పెద్దమ్మ గుడి అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించాడు. అలాగే సుగుణ గార్డెన్స్ లో బూరుగుపల్లి ప్రసాద్ కూతురు ఓణీల ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించాడు.

Next Story

Most Viewed