- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు
by Disha Web Desk 15 |
X
దిశ ,ఇల్లందు : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార రాష్ట్ర కో కన్వీనర్ గా నియమితులై మొట్టమొదటిసారి గాంధీభవన్లో అడుగుపెట్టిన శ్రీనివాస్ రెడ్డిని ఇల్లందు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో సువర్ణపాక సత్యనారాయణ, తాటి భిక్షం, కాకాటి భార్గవ్, ముక్తికృష్ణ, ఎంపీటీసీలు పాయం కృష్ణ ప్రసాద్, పునేం సురేందర్, మండల రాము తదితరులు పాల్గొన్నారు.
Next Story