- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బైక్ అదుపుతప్పి: వ్యక్తి మృతి
by Disha Web Desk 1 |
X
దిశ, పాల్వంచ: బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందిన ఘటన పాల్వంచ మండలం కొత్తూరు వద్ద శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడానికి చెందిన ఇద్దరు యువకులు తమ బంధువుల దగ్గరికి వచ్చి వెళ్తుండగా మార్గమధ్యలో ఉలవనూరు వద్ద బైక్ అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరోకరికి స్వల్ప గాయలు కాగా, అతడిని చికిత్స నిమిత్తం స్థానికులు దగ్గరలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story