- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వరి కోయలకు నిప్పు పెడుతూ రైతు మృతి..
by Disha Web Desk 20 |
X
దిశ, కూసుమంచి : మండలంలోని గైగోళ్లపల్లి పరిధిలోని హట్యాతండాకు చెందిన బాధవత్ మున్యానాయక్ (53) అనే రైతు ప్రమాదవశాత్తు మంటలలో చిక్కుకొని మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మున్యా నాయక్ తన పంట పొలంలోని వరి కోయలకు నిప్పుపెట్టాడు. ఈ క్రమంలో గాలి దుమారంతో ఒక్కసారిగా అతని బట్టలకు మంటలు వ్యాపించి అంటుకోగా అక్కడికక్కడే మృతి చెందాడు. దింతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story