- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆడుకుంటూ అనంతలోకాలకు..
by Disha Web Desk 20 |
X
దిశ, తిరుమలాయపాలెం : తోటి పిల్లలతో ఆడుకుంటూ మూడు సవంత్సరాల బాబు అకస్మాత్తుగా మరణించిన సంఘటన సోమవారం తిరుమలాయపాలెం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కాకరవాయి గ్రామానికి చెందిన గౌరబోయిన శంకర్-కవిత దంపతులు. వారికి ఇద్దరు కుమారులు, ఒక పాప.
రెండో కుమారుడు జై (3) ఇంటి సమీపంలో తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే జై ముక్కులోనుంచి నలుపు రంగు నీరు రావడం గమనించిన తల్లిదండ్రులు, గ్రామీణ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే బాబు గుండెపోటుకు గురై మృతిచెందినట్టు తెలియడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నేరుగా విలపించారు.
Next Story