- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ధర్నాచౌక్ కొనసాగింపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: ధర్నాచౌక్ను కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసుకునే హక్కు ఉందని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ధర్నాచౌక్లో ధర్నాలకు అనుమతి ఉందని సీపీ తెలిపారు. న్యాయపరమైన అంశాలను కోర్టుకు వివరిస్తామన్నారు. ఇక, ప్రజావాణికి శుక్రవారం 8వేలు దరఖాస్తులు రాగా.. కౌంటర్లను పెంచాలని సీఎస్ను కోరామన్నారు.
Next Story