- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రానున్న రోజుల్లో వాళ్లదే హవా.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ వేళ బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కీలకవ్యాఖ్యలు చేశారు. చింతమడకలో ఓటు వేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 65-70 శాతం పోలింగ్ జరిగే చాన్స్ ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ బాగా జరుగుతుందన్నారు. ఇండియా కూటమిలో చేరుతారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. బీజేపీ పార్టీ రూల్ ప్రకారం 75 ఏళ్ల వయసు తర్వాత ఎవరూ ఏ పదవిని చేపట్టరు. కాబట్టి ప్రధాని మోడీ కూడా తప్పుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అన్నారు. అంతకుముందు కేసీఆర్ సతీమణి శోభతో కలిసి చింతమడకలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Next Story