- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KCR: సీనియర్ రాజకీయ వేత్తను తెలంగాణ కోల్పోయింది
by Gantepaka Srikanth |
మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు, మంద జగన్నాథం మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు, మంద జగన్నాథం మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వారి కృషిని, పార్టీకి వారు అందించిన సేవలను కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. మంద జగన్నాథం మరణంతో తెలంగాణ ఒక సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయిందని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Next Story






