- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళ బలవన్మరణం
by velandi.Saikiran |
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడిన ఘటన శనివారం రాత్రి

X
దిశా, ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎలగందుల లావణ్య ( 35) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమెకు భర్త భాస్కర్, కూతురు శాన్వి (13), కొడుకు రిషి (11) ఉన్నారు. లావణ్య ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






