గుండుపిన్నుపై జాతీయ జెండాతో పరిగెడుతున్న మహిళ

by Chintha Aamani |   (  Updated:2025-08-14 15:36:10  IST  )

79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగిత్యాలకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు

గుండుపిన్నుపై జాతీయ జెండాతో పరిగెడుతున్న మహిళ
X

దిశ, జగిత్యాల టౌన్: 79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగిత్యాలకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు డా. గుర్రం దయాకర్ గుండు పిన్నుపై జాతీయ జెండాను పట్టుకుని పరిగెడుతున్న మహిళ విగ్రహాన్ని తయారు చేశాడు. దయాకర్ ఈ విగ్రహ తయారీకి దాదాపు 10 గంటల సమయం పట్టిందని, తయారీకి మైనం, పెన్సిల్ కలర్స్, గుండు పిన్ను ఉపయోగించానని తెలిపాడు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపాడు.

Next Story