- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజన్న గుడి చెరువులో రెండు మృతదేహాలు లభ్యం
by Bhanu |
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన్న గుడి చెరువులో రెండు గుర్తు తెలియని మృతదేహాలు బుధవారం మధ్యాహ్నం లభ్యమయ్యాయి.

X
దిశ, వేములవాడ టౌన్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన్న గుడి చెరువులో రెండు గుర్తు తెలియని మృతదేహాలు బుధవారం మధ్యాహ్నం లభ్యమయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలు చాలావరకు పాడైపోయినట్లు తెలుస్తోంది. మృతదేహాలను బయటకు తీసే పనిలో గజ ఈతగాళ్ళు, పోలీసులు నిమగ్నమయ్యారు. వేములవాడ పట్టణ సిఐ వీరప్రసాద్ దర్యాప్తు చేస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారు
Next Story






