- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీఈఓ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత
కరీంనగర్ కేంద్రంలోని డీఈఓ ఆఫీస్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

X
దిశ, కరీంనగర్ కలెక్టరేట్: కరీంనగర్ కేంద్రంలోని డీఈఓ ఆఫీస్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఈఓ ఆఫీస్ ఎదుట ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులను అరికట్టాలని డీఈఓ ఆఫీసును ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున మొహరించి, డీఈవో బయటికి రావాలంటూ నినాదాలు చేసారు ఏబీవీపీ నాయకులు. డీఈవో కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ తరుణంలోనే వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Next Story






