- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జగిత్యాల బస్టాండ్ లో ప్రయాణికుల పడిగాపులు
by Dishafeatures2 |
X
దిశ, జగిత్యాల ప్రతినిధి: సీఎం కేసీఆర్ జగిత్యాల టూర్ నేపథ్యంలో భారీగా జన సమీకరణ కోసం ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రం మీదుగా రోజు రాకపోకలు సాగించే ప్రయాణికులతో పాటు ఆర్మూర్ నిజామాబాద్ కోరుట్ల, ధర్మపురి, కరీంనగర్ వైపు వెళ్లే ప్రయాణికులు ఉదయం నుంచి బస్టాండ్ లో పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు జిల్లా కేంద్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు సెల్ఫ్ హాలిడే ఇచ్చినప్పటికీ.. ప్రభుత్వ కళాశాలలకు సెలవు ప్రకటించకపోవడంతో గ్రామాల నుండి వచ్చే విద్యార్థులు బస్సులు లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనితో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలు ఆశ్రయించగా ఇదే అదునుగా భావించిన వాహనదారులు తమ వద్ద నుండి డబుల్ చార్జీలను వసూలు చేస్తున్నారని వారు వాపోతున్నారు.
Also Read...
Next Story