తల్లి, కుమారుడు అదృశ్యం

by velandi.Saikiran |

మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన కోడూరి కీర్తన (26) తన కుమారుడు వేదాన్ష్ (5) ను తీసుకొని ఇంటి నుండి బయటకు వెళ్లి

తల్లి, కుమారుడు అదృశ్యం
X

దిశ,శంకరపట్నం: మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన కోడూరి కీర్తన (26) తన కుమారుడు వేదాన్ష్ (5) ను తీసుకొని ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు కేశవపట్నంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తల్లి కుమారుల ఆచూకీ తెలిసినవారు 8712670774,9963909531 ఈ నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.

Next Story