- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గవర్నర్కు రైతుల కష్టాలు కనిపించడం లేదా..?
by Dishanational2 |
X
దిశ, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలు తెలంగాణ గవర్నర్ తమిళల్ సైకి కనిపించడం లేదా అని రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే గవర్నర్ రాజకీయాలు మాట్లాడం భాదకరమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రధాన మంత్రికి ఫిర్యాదు చేయడం కాదని, తెలంగాణలోని రైతుల పక్షాణ గవర్నర్ మాట్లాడాలని అన్నారు. ఎఫ్సీఐ నిబంధనలు సడలించాలని, రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించిన పరిహారానికి మరో రూ. 20వేలు కేంద్రం చెల్లించాలని గవర్నర్ ప్రధాన మంత్రికి లేఖ రాయాలని గంగుల అన్నారు.
Next Story