ఘోర రోడ్డు ప్రమాదంలో ముస్తాబాద్ వాసి మృతి

by Bhanu |

ఘోర రోడ్డు ప్రమాదంలో ముస్తాబాద్ వాసి మృతి చెందిన ఘటన స్థానికంగా చోటుచేసుకుంది.

ఘోర రోడ్డు ప్రమాదంలో ముస్తాబాద్ వాసి మృతి
X

దిశ, ముస్తాబాద్: ఘోర రోడ్డు ప్రమాదంలో ముస్తాబాద్ వాసి మృతి చెందిన ఘటన స్థానికంగా చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ముస్తాబాద్ కి చెందిన కూర సిద్ది రాములు (53) అతని టూ వీలర్ పై వస్తుండగా గూడూరు స్టేజి వద్ద గుర్తు తెలియని వాహనం సిద్ది రాములుని బలంగా ఢీ కొట్టడం తో అక్కడికక్కడే మృతిచెందాడు.ఘటన స్థలాన్ని ఎస్సై గణేష్ పరిశీలించిన అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం సిరిసిల్ల కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story