ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

by Bhanu |

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, శంకరపట్నం : ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మెట్ పల్లి గ్రామానికి చెందిన క్యాదాసి వీరస్వామి బుధవారం ఉదయం ఇంట్లో భార్యా పిల్లలు ఉన్న సమయంలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Next Story