- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అర్ధరాత్రి చిరుత దాడి.. లేగదూడ మృతి
by Dishanational1 |
X
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండలం గోపాల్ రావు పల్లె గ్రామానికి చెందిన మునిగే ఎల్లయ్య ఇంటిలో కట్టేసిన లేగ దూడపై చిరుత శనివారం రాత్రి దాడి చేసి చంపేసింది. చిరుత సంచరించిన పాదముద్రలు గమనించిన గ్రామస్తులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత మళ్లీ ఎప్పుడు ఊర్లోకి వస్తుందని భయం భయంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
Next Story