- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది: ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది: ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
by Disha Web Desk 1 |
X
దిశ, మల్లాపూర్: మండల పరిధిలోని చిట్టాపుర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు అని సూచించారు. ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సరోజన ఆదిరెడ్డి, సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి, ఎమ్మార్వో రవీందర్, గౌర్ నాగేష్, శ్రీనివాస్, మల్లయ్య, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
Next Story