- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతుల ధర్నా.. కాంగ్రెస్ నాయకుడిని చితకబాదిన రైతులు..
by Bhanu |
పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి ఐకెపి సెంటర్లో సన్న వడ్లు కొనడం లేదని రైతులు రాస్తారోకో చేపట్టారు.

X
దిశ, పెద్దపల్లి: పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి ఐకెపి సెంటర్లో సన్న వడ్లు సరైన ధరకు కొనడం లేదని రైతులు రాస్తారోకో చేశారు. ఆ సమయంలో పెద్దపల్లి వైపు వెళ్తున్న కాంగ్రెస్ నేత అట్ల కుమార్, దేవునిపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఛైర్మన్ రైతులను దూషిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇది చూసి ఆగ్రహించిన రైతులు ఆయనపై దాడి చేశారు. ఈ ఘటన సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు తరలివచ్చి పరిస్థితిని నియంత్రించి ట్రాఫిక్ సజావుగా సాగించేలా చేశారు.
Next Story






