- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భర్త హత్య చేశాడంటూ మృతదేహంతో యువతి కుటుంబసభ్యులు ఆందోళన
by Rajesh |
X
దిశ, జగిత్యాల టౌన్: జగిత్యాల పట్టణంలో గాంధీనగర్లో మమత అనే వివాహిత కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడగా భర్త హత్య చేశాడని అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తూ జగిత్యాల పాత బస్టాండ్లో మృత దేహంతో కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. సోమవారం రాత్రి ఆత్మహత్యకు యత్నించగా తీవ్రగాయాలైన ఆమెను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ మంగళవారం ఆమె మృతి చెందింది. అంబులెన్స్లో మృతదేహాన్ని జగిత్యాలకు తీసుకు వచ్చి ధర్నాకు దిగారు.. రోడ్డుపై గంటకుపైగా ధర్నా చేయటంతో ట్రాఫిక్ స్తంభించింది. జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్ ధర్నా వద్దకు చేరుకుని కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.
Next Story