కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న బండి

by Disha Web Desk 23 |
కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న బండి
X

దిశ,కరీంనగర్ : కరీంనగర్ జ్యోతి నగర్ లో బండి సంజయ్ తన ఓటును వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు భారీ సంఖ్యలో ఓటు వేసి తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఓటు విలువైనది కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుతున్నాను. మీ ఓటునుతో మీ భవిష్యత్తు నిర్మించుకోండి. మీ ఓటు భారతదేశం యొక్క భవిష్యత్తు ను నిర్ణయిస్తుంది కాబట్టి బయటకు వచ్చి మీ ఓటును వినియోగించుకోండి అని కోరారు.

Next Story

Most Viewed