- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న బండి
by Disha Web Desk 23 |
X
దిశ,కరీంనగర్ : కరీంనగర్ జ్యోతి నగర్ లో బండి సంజయ్ తన ఓటును వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు భారీ సంఖ్యలో ఓటు వేసి తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఓటు విలువైనది కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుతున్నాను. మీ ఓటునుతో మీ భవిష్యత్తు నిర్మించుకోండి. మీ ఓటు భారతదేశం యొక్క భవిష్యత్తు ను నిర్ణయిస్తుంది కాబట్టి బయటకు వచ్చి మీ ఓటును వినియోగించుకోండి అని కోరారు.
Next Story