- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > మెట్పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం...
మెట్పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం...
by Disha Web Desk 20 |
X
దిశ, శంకరపట్నం : కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గం, శంకరపట్నం మండలం, మెట్ పల్లి గ్రామ జిల్లా పరిషత్ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. 1990/1991 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని మాడ మహేష్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించగా పూర్వ విద్యార్థులు హాజరై పూర్వ గురువులను, ప్రస్తుత గురువులను పూలమాలతో సన్మానించారు. అనంతరం విద్యార్థుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ వoగళ సరోజన, ఎంపీటీసీ కొయ్యడ శోభ రాణి కుమార్ యాదవ్, పూర్వ గురువులు, ప్రస్తుత ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Next Story