రాజన్నసిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆది శ్రీనివాస్

by Dishanational1 |
రాజన్నసిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆది శ్రీనివాస్
X

దిశ, సిరిసిల్ల ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వేములవాడకు చెందిన ఆది శ్రీనివాస్ శనివారం నియామకయ్యారు. రాష్ట్రంలో 26 డీసీసీ ప్రెసిడెంట్ల పేర్లను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రెస్ రీలీజ్ చేశారు. ఆ లిస్టులో రాజన్నసిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆది శ్రీనివాస్ పేరు ఉంది. ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన సందర్బంగా కాంగ్రెస్ నాయకులు అభినందనలు తెలిపారు.



Next Story