- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > దుబాయ్లో జాక్ పాట్ కొట్టిన కరీంనగర్ యువకుడు.. రూ. 30 కోట్ల లాటరీ గెలుపు
దుబాయ్లో జాక్ పాట్ కొట్టిన కరీంనగర్ యువకుడు.. రూ. 30 కోట్ల లాటరీ గెలుపు
by Disha Web Desk 19 |
X
దిశ, జగిత్యాల టౌన్: ఉన్న ఊరిలో ఉపాధి లేక దుబాయ్ వెళ్ళిన ఆ యువకుడిని అదృష్టం వరించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రాత్రికి రాత్రి 30 కోట్లకు యజమానిని చేసింది. వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగుర్కు చెందిన ఓగుల దేవరాజం- ప్రమీలలా కుమారుడు అజయ్ బతుకుదెరువు కోసం ఇటీవల దుబాయ్కి వలస వెళ్ళాడు. అక్కడ డ్రైవర్గా విధుల్లో చేరాడు. దుబాయ్లో 15 దిర్హమ్లు పెట్టి ఎమిరేట్స్ డ్రాలో లాటరీ కొన్నాడు. కాగా, డ్రాలో అదృష్టం అజయ్నే వరించింది. ఈ విషయం తెలుసుకున్న అజయ్ స్వగ్రామంలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. అజయ్ 30 కోట్లు డ్రా గెలుచుకోవడం పట్ల అతని బంధువులు, మిత్రులు, గ్రామస్థులు సంతోషం వెలిబుచ్చారు.
Next Story