- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నేడు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కు KA Paul
దిశ, వెబ్డెస్క్: మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఫుడ్ స్టాల్ నిర్వహిస్తూ సోషల్ మీడియా ద్వారా కుమారి ఆంటీ ఫేమస్ అయ్యారు. ట్రాఫిక్ జామ్ సమస్యతో స్టాల్ తొలగింపు.. రేవంత్ సర్కారు జోక్యంతో స్టాల్ కొనసాగింపు వంటి ట్విస్ట్లతో ఆమె తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే స్టాల్ ను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. అయితే తాజాగా రేవంత్ రెడ్డి కన్నా ముందే ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ నేడు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ను సందర్శించనున్నారు. ఇప్పటికే కేఏ పాల్ కుమారి ఆంటీకి తన సపోర్ట్ ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఫుడ్ స్టాల్ మళ్లీ తెరుచుకోవడంపై కుమారి ఆంటీ స్పందిస్తూ.. 13 ఏళ్ల నుంచి స్ట్రీట్ ఫుడ్ నిర్వహిస్తున్నానని తెలిపారు. నోటీసులు ఇవ్వకుండానే తొలగించాలనడంతో రూ.50వేల ఫుడ్ వేస్ట్ అయింది. నాలాంటి చిన్న స్ట్రీట్ ఫుడ్ హోటల్పై సీఎం స్పందించడం గొప్ప విషయమన్నారు.