సమాచార కమిషనర్ లో బీసీలకు న్యాయం చేయాలి : ​మహేష్​ కుమార్ ​గౌడ్​కు వినతి

by Muthe.Rajitha |

సమాచార కమిషనర్ లో బీసీలకు న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు.

సమాచార కమిషనర్ లో బీసీలకు న్యాయం చేయాలి :  ​మహేష్​ కుమార్ ​గౌడ్​కు వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో : సమాచార కమిషనర్ లో బీసీలకు న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈమేరకు మంగళవారం టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కురుమ, నాయకులు అయిలి వెంకన్న, ఎలికట్టు విజయ్ కుమార్, ఇంద్రం రజక, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story