- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పార్టీలో చేరాలనుకునే వారు అలా చేయాల్సిందే.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: పార్టీలో చేరికలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, చేరికల కమిటీ సభ్యులు జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ అధిష్టానం ఆదేశాల రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేరికలు చేపట్టామన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది ఘర్ వాపసి అయ్యారని తెలిపారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కూడా చాలా మందిని పార్టీలోకి ఆహ్వానించామన్నారు. ఇక నుంచి చేరికలు నేరుగా జరగవని.. పార్టీలో చేరాలనుకునే వారు ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్శి గారి అనుమతితోనే చేరికలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. పార్టీ లో చేరాలనుకునే వారు దీపా దాస్ మున్శిని సంప్రదించాలన్నారు.
Next Story