- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కవిత ప్రజల కోసం వెళ్తున్నట్లు మాట్లాడటం విడ్డురం : DK Aruna
by Disha Web Desk |
X
దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లాల్సి వస్తే అది తను చేసిన అవినీతి వల్ల వెళ్తుందని, కానీ ఆమె ప్రజల కోసం పోరాటం చేసి జైలుకు వెళ్తున్నట్లు మాట్లాడటం విడ్డురంగా ఉందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. టీఆరెస్ నేతలు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతాయనే భయంతో ముందుగానే బీజేపీపై ఎదురు దాడి ప్రారంభించారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల నుంచి సానుభూతి పొందడానికి కల్వకుంట్ల కుటుంబం ప్రయత్నిస్తోందని ఫైరయ్యారు. ఎటువంటి తప్పు చేయనప్పుడు ఈడీ, సీబీఐ వచ్చినా భయం ఎందుకని ఆమె ప్రశ్నించారు.
Next Story