- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > Maganti Gopinath: గోపీనాథ్ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం
Maganti Gopinath: గోపీనాథ్ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో చికిత్స

X
దిశ, జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు.ఈ విషయం తెలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల తలలో నాలుకగా ఆయన మారారన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. కుటుంబసభ్యులకు, అభిమానులకు కిషన్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Next Story






