నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు..

by Bhanu |

నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్, డి ఎల్ ఎస్ ఎ ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం కోర్టు లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు..
X

దిశ, కార్వాన్ : నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్, డి ఎల్ ఎస్ ఎ ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం కోర్టు లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హై కోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్, సీవీఎస్ సాయి భూపతి, పీ.అనితా,తో పాటు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ గౌరవ సెక్రటరీ పంచాక్షరి, బాల జోషన్ ఎన్ వి రమణ గౌడ్ ఉపాధ్యక్షులు చంద్రమోహన్ తోపాటు రవికిషోర్ న్యాయవాదులు పాల్గొన్నారు. హై కోర్టు చీఫ్ జస్టిస్ నాంపల్లి కోర్టు ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో మొక్కలను నాటి, నీరు పోశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని న్యాయ మూర్తులకు,న్యాయవాదులకు హితువు పలికారు.


Next Story