- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా ; ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా ; ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్
by Ratna Kumari |
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా శనివారం ఆసిఫ్ నగర్ లోని రాయల్ రీజెన్సీ ఫంక్షన్ హాల్ లో నాంపల్లి నియోజకవర్గం స్థాయి సమావేశం జరిగింది.

X
దిశ, కార్వాన్ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా శనివారం ఆసిఫ్ నగర్ లోని రాయల్ రీజెన్సీ ఫంక్షన్ హాల్ లో నాంపల్లి నియోజకవర్గం స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ ముఖ్యఅతిథిగా హాజరై 110 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని ప్రభుత్వ పథక అమలుకు అధికారులు పూర్తి స్థాయిలో సహకారం అందించాలన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసిఫ్ నగర్ ఎమ్మార్వో జ్యోతి, మాసబ్ ట్యాంక్ మెహదీపట్నం డిప్యూటీ కమిషనర్లు దశరథ్, శోభాశంకర్, విద్యుత్ శాఖ అధికారి విజయభాస్కర్ పాల్గొన్నారు.
Next Story






