మెహిదిపట్నం ఏసీపీ గా స్వామి బాధ్యతలు

by Bhanu |

మెహిదీపట్నం ఏసీపీగా ఎల్. స్వామి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

మెహిదిపట్నం ఏసీపీ గా స్వామి బాధ్యతలు
X

దిశ, కార్వాన్: మెహిదీపట్నం ఏసీపీగా ఎల్. స్వామి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో బదిలీల నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న కృష్ణమూర్తి ఉప్పల్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎల్. స్వామి కొత్తగా చార్జ్ చేపట్టారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు చట్టానికి సహకరించాలని ఆయన సూచించారు.

Next Story