- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > నిజాలను నిర్భయంగా రాసే దమ్మున్న పత్రిక 'దిశ'.. కొప్పుల నర్సింహారెడ్డి
నిజాలను నిర్భయంగా రాసే దమ్మున్న పత్రిక 'దిశ'.. కొప్పుల నర్సింహారెడ్డి
by Web Desk |
X
దిశ, ఎల్బీనగర్: వాస్తవాలకు ప్రతిరూపం 'దిశ' పత్రికని మన్సూరాబాద్ డివిజన్కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం 'దిశ' దినపత్రిక 2022- నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన కార్యాలయంలో దిశ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ రాజుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి మాట్లాడుతూ.. డిజిటల్ మీడియా రంగంలో దిశ పత్రిక నెంబర్ -1 స్థానంలో ఉందన్నారు. నిజాలను నిర్భయంగా రాసే దమ్మున్న పత్రిక అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలవాలన్నారు. నేటి పోటీ ప్రపంచంలో దూసుకుపోతున్న దిశ పత్రిక యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కిరణ్ రెడ్డి, పనింటి కొండల్ రెడ్డి, రాజు, నవీన్ తదితరులు ఉన్నారు.
Next Story