- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరానికే స్పెషల్ అట్రాక్షన్ అయిన ఖైరతాబాద్ మహా గణేష్ శోభాయాత్ర కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అయింది. మహాగణపతిని చూసేందుకు భారీగా జనం రాగా... భక్తుల కోలాహలం మధ్య గణనాథుడు నిమజ్జనానికి బయలు దేరాడు. కాగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి.
Next Story






