KPC ఆఫీసులపై GST దాడులు

by Muthe.Rajitha |

హైదరాబాద్ లోని KPC సంస్థ ఆఫీసులపై GST అధికారులు సోమవారం దాడులకు దిగారు.

KPC ఆఫీసులపై GST దాడులు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని KPC సంస్థ ఆఫీసులపై GST అధికారులు సోమవారం దాడులకు దిగారు. నగరంలోని పంజాగుట్ట, బేగంపేటలో ఉన్న కేపీసీ ప్రాజెక్టు సంస్థకు చెందిన ఆఫీసుల్లో సోమవారం మధ్యాహ్నం నుంచి GST అధికారులు.. ఏడు బృందాలుగా విడిపోయి రైడ్స్ చేస్తున్నారు. ఈ సంస్థ జీఎస్టీ చెల్లింపులు, లావాదేవీలకు తేడా ఉన్నట్లు గుర్తించారు. కాగా ఈ సోదాలు ఇంకా కొనసాగుతుండగా.. అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉందని సమాచారం.

Next Story