ఎంపీ అర్వింద్‌కు జేపీ నడ్డా ఫోన్

by Web Desk |
ఎంపీ అర్వింద్‌కు జేపీ నడ్డా ఫోన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తనపై జరిగిన దాడి సంఘటనను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు వివరించానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. జేడీ నడ్డా గురువారం రాత్రి ఫోన్ చేసినట్లు వివరించారు. తనపై జరిగిన దాడి, టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర, ఎమ్మెల్యే జీవన్​రెడ్డి ప్రమేయాన్ని తెలిపానని, దాడి ఘటనపై నడ్డా వివరంగా తెలుసుకున్నారన్నారు. దీనిపై త్వరలోనే స్పీకర్ ఓం బిర్లాతో మాట్లాడుతానని నడ్డా హామీ ఇచ్చినట్లు అర్వింద్​వెల్లడించారు.



Next Story

Most Viewed