- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎంపీ అర్వింద్కు జేపీ నడ్డా ఫోన్
by Web Desk |
X
దిశ, తెలంగాణ బ్యూరో: తనపై జరిగిన దాడి సంఘటనను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు వివరించానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. జేడీ నడ్డా గురువారం రాత్రి ఫోన్ చేసినట్లు వివరించారు. తనపై జరిగిన దాడి, టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర, ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రమేయాన్ని తెలిపానని, దాడి ఘటనపై నడ్డా వివరంగా తెలుసుకున్నారన్నారు. దీనిపై త్వరలోనే స్పీకర్ ఓం బిర్లాతో మాట్లాడుతానని నడ్డా హామీ ఇచ్చినట్లు అర్వింద్వెల్లడించారు.
Next Story