- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాచిగూడ రైల్వే స్టేషన్లో ఘోరం.. కదులుతున్న రైలు ఎక్కబోయి..!
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి కాలు జారిపడి దుర్మరణం చెందాడు. ఈ ఘటన హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాకు షేక్ ముస్తఫా(53) అనే వ్యక్తి తెనాలి వెళ్లటానికి గురువారం ఉదయాన్నే కాచిగూడ రైల్వే స్టేషన్కు వచ్చాడు. క్రమంలో రేపల్లె ప్యాసింజర్ రైలును రన్నింగ్లో ఎక్కేందుకు ప్రయత్నించగా.. కాలుజారి రైలుకిద పడిపోయాడు. ఈ క్రమంలో తీవ్ర గాయాలపై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.
Next Story