- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మదర్సాలో విద్యార్థుల మధ్య ఘర్షణ.. బాలుడు మృతి
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నార్సింగిలోని మదర్సాలో గురువారం రాత్రి విద్యార్థుల మధ్య భారీ ఘర్షణ జరిగింది. చిన్న వివాదంలో 12 ఏళ్ల బాలుడిపై తోటి విద్యార్థులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన బాలుడు స్పృహతప్పి కుప్పకూలాడు. భయాందోళనకు గురైన సిబ్బంది వెంటనే బాలుడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. కాగా, ఈ మదర్సాలో బిహార్కు చెందిన 12 మంది విద్యార్థులు ఉండటం గమనార్హం. విషయం తెలుసుకున్న పోలీసులు మదర్సాకు చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story