Malla Reddy: ఇంట్లో భారీగా నగదు, బంగారం సీజ్

by Sathputhe Rajesh |   (  Updated:2022-11-25 14:59:32  IST  )

మంత్రి మల్లారెడ్డిపై రెండు రోజులు ఐటీ దాడులు జరగగా భారీగా నగదు, బంగారు ఆభరణాలను ఐటీ అధికారులు సీజ్ చేశారు.

Malla Reddy: ఇంట్లో భారీగా నగదు, బంగారం సీజ్
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి మల్లారెడ్డిపై రెండు రోజులు ఐటీ దాడులు జరగగా భారీగా నగదు, బంగారు ఆభరణాలను ఐటీ అధికారులు సీజ్ చేశారు. మల్లారెడ్డి ఇంట్లో సోదాల్లో రూ.18.50 కోట్లను కనుగొన్న ఐటీ అధికారులు ఆ మొత్తాన్ని సీజ్ చేశారు. 15 కిలోల బంగారు అభరణాలను ఐటీ అధికారులు సీజ్ చేసినట్లు తెలిపారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని లాకర్స్ ను తెరవనున్నట్లు సమాచారం. బంధువులు, అల్లుడి ఇంటిపై దాడులు చేసిన అధికారులు రూ.10.8 కోట్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే.

Read more:

1.వలసలను కట్టడి చేయడంలో TPCC చీఫ్ ఫెయిల్ అయ్యారా?...లేక ప్లాన్ ప్రకారమే వాళ్లను రేవంత్ బయటకు పంపిస్తున్నారా?...రేవంత్ బాధ్యతలు స్వీకరించాక కాంగ్రెస్‌ను వీడిన వాళ్లు ఎంతమందో తెలుసా?

Next Story