- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పాతబస్తీ అల్లర్లపై హోంమంత్రి సీరియస్: Mahmood Ali
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: ఎమ్మెల్యే రాజాసింగ్ పోస్ట్ చేసిన వివాదాస్పద వీడియో కారణంగా హైదరాబాద్ పాతబస్తీలో అల్లర్లు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాతబస్తీలోని చార్మినార్ ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ హైదరాబాద్ పోలీసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లర్లపై హోంమంత్రి మహ్మద్ అలీ మాట్లాడుతూ.. బీజేపీ నగరంలో శాంతిని చెడగొడుతుందని ఆరోపించారు. అలాగే, అల్లర్లకు కారణమైన వారు బీజేపీ అయినా, ఎంఐఎం అయినా వదిలేది లేదని హోంమంత్రి మహమూద్ అలీ హెచ్చరించారు.
Next Story