- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గవర్నర్ ప్రసంగం.. ఈటల రియాక్షన్ ఇదే!
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సర్కార్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ఈటల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతిని గవర్నర్ చదివారన్నారు. సబ్ స్టేషన్ల ఎదుట రైతులు ధర్నాలు చేస్తుంటే 24 గంటల విద్యుత్ ఇస్తున్నామంటున్నారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో ధరణి ప్రస్తావనను ప్రభుత్వం తీసుకురాలేదన్నారు. గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట అని విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి: అసెంబ్లీలో ఈటలతో ప్రత్యేకంగా ముచ్చటించిన కేటీఆర్
దాచుకోవడం, దోచుకోవడమే కేసీఆర్ పాలసీ : మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Next Story