- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నానక్ రాం గూడ ఘటనపై స్పందించిన గవర్నర్
by Disha Web Desk 2 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: తీవ్ర కలకలం రేపిన హైదరాబాద్ నానక్ రామ్ గూడ లో మహిళపై అత్యాచారం, హత్య ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. ఈ ఘటనపై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణం తనను కలిచి వేసిందని ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను 48 గంటల్లోపు తనకు అందజేయాలని సీఎస్, డీజీపీ, సీపీకి ఆదేశించారు. ఇక ఈ కేసును రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. నిందితులను తక్షణమే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు.
Next Story