ప్రవళిక ఆత్మహత్యపై స్పందించిన గవర్నర్.. డీజీపీకి కీలక ఆదేశం

by Disha Web Desk 2 |
ప్రవళిక ఆత్మహత్యపై స్పందించిన గవర్నర్.. డీజీపీకి కీలక ఆదేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంచలనం సృష్టించిన గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రవళిక మృతిపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, టీఎస్ పీఎస్సీ కార్యదర్శికి ఆదేశించారు. నిన్న రాత్రి అశోక్ నగర్ హాస్టల్ లో ప్రవళిక ఆహత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed