- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీ, శాసన మండలిని ప్రోరోగ్ చేసిన గవర్నర్
by Muthe.Rajitha |
తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలిలను గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ప్రోరోగ్ చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలిలను గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ప్రోరోగ్ చేశారు. ఆగష్టు 30 ప్రారంభమైన అసెంబ్లీ ఆరవ సమావేశాలు, శాసన మండలి ఇరవై నాలుగవ సమావేశాన్ని గవర్నర్ప్రోరోగ్ చేస్తున్నట్లు బుధవారం గెజిట్నోటీఫికేషన్ విడుదల చేశారు. దీనితో గురువారం కేబినెట్సమావేశంలో ఆర్డినెన్స్తీసుకువస్తార్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఉభయ సభలు ప్రోరోగ్ అయినట్లు సమాచారం.
Next Story






