- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాలో డబ్బులు పడేది అప్పుడే
by Dishanational2 |
X
దిశ, వెబ్డెస్క్ : రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది.ఇటీవల రాష్ట్రంలో భారీగా వర్షాలు పడిన విషయం తెలిసిందే. దీంతో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో రైతులకు ఆర్థికంగా భరోసా ఇవ్వడానికి, నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ఎకరాకు పదివేల పరిహారం ఇస్తామని హామి ఇచ్చిన విషయం తెలిసిందే.
కాగా,నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10,000 చొప్పున పరిహారాన్ని ఈనెల 12 నుంచి పంపిణీ చేయనున్నారు.గత నెలలో వడగండ్ల వానల వల్ల నష్టపోయిన బాధిత రైతులను ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నివేదికలు సమర్పించింది. దీనితో పరిహారం పంపిణీ చేయాల్సిన తేదీని ప్రభుత్వం ప్రకటించింది.
Next Story