- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ - వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో కోచ్ ల సంఖ్య రెట్టింపు కానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం 8 కోచ్ లతో వందేభారత్ రైల్లు నడుస్తోంది. ప్రయాణికుల డిమాండ్ మేరకు బోగీల సంఖ్య 16కు పెంచే కసరత్తు స్టార్ట్ అయింది. వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రస్తుతం 120-130 ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. రిజర్వేషన్ దొరకక చాలామంది ఈ రైలులో ప్రయాణం చేయలేకపోతున్నారు. 10 రోజుల్లో వందేభారత్ రైలులో కోచ్ ల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉన్నట్లు రైల్వే ఉన్నతాధికారి తెలిపారు.
Next Story