విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కాలర్​షిప్‌ దరఖాస్తు కోసం సర్కార్​ ఉత్తర్వులు

by Disha Web Desk 13 |
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కాలర్​షిప్‌ దరఖాస్తు కోసం సర్కార్​ ఉత్తర్వులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్కాలర్​షిప్​ అప్లై చేసేందుకు, రెన్యూవల్స్ ​కొరకు ఈ–పాస్​రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. 2022–2023 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి జూన్​1 నుంచి 15వ తేది వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగుల విద్యార్ధులు పోస్టు మెట్రిక్​ స్కాలర్ షిప్​కొరకు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ప్రెష్, రెన్యూవల్స్​కూడా అప్రూవల్​ చేయనున్నట్లు పేర్కొన్నది.


Next Story

Most Viewed