- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జొన్న రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
by Disha Web Desk 13 |
X
దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలో జొన్న కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతుల నుంచి కనీస మద్దతు ధరకు జొన్నలు కొనుగోలు చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఆదిలాబాద్, నిజామాబాద్ రైతుల విజ్ఞప్తి మేరకు జొన్న కొనుగోలుకు రెడీ అయిన ప్రభుత్వం మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించింది. జొన్న రైతులెవరూ తక్కువ ధరకు అమ్ముకోవద్దని మంత్రి తుమ్మల సూచించారు. మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు.
Read More..
రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్.. వచ్చేవారం ఖాతాలోకి నగదు జమ..
Next Story